Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 10:27 PM

ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను కలిసిన టీపీవైఎస్ నాయకులు

ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను కలిసిన టీపీవైఎస్ నాయకులు

ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను కలిసిన టీపీవైఎస్ నాయకులు
11-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్‌ను తెలంగాణ పొలిటికల్ యువజన సమితి (టీపీవైఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్పీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా టీపీవైఎస్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగపాక నవీన్ బిల్లా తదితరులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో యువతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, కోఆర్డినేటర్ మహాకాళి సురేష్‌చారి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్ కుమార్, జక్కల మత్స్యగిరి, చోల్లేటి శ్రీనివాసచారి, మోటకొండూరు అశోక్‌చారి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను కలిసిన టీపీవైఎస్ నాయకులు

Article Image

యాదాద్రి భువనగిరి: జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్‌ను తెలంగాణ పొలిటికల్ యువజన సమితి (టీపీవైఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్పీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా టీపీవైఎస్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగపాక నవీన్ బిల్లా తదితరులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో యువతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, కోఆర్డినేటర్ మహాకాళి సురేష్‌చారి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్ కుమార్, జక్కల మత్స్యగిరి, చోల్లేటి శ్రీనివాసచారి, మోటకొండూరు అశోక్‌చారి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News