Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దమ్మగుడి రంగుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 06:16 PM

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన
11-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులకు దుస్తుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

మండల పరిధిలోని పంతంగి గ్రామంలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జడ్పీ సీఈఓ) శోభారాణి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫారమ్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​పాఠశాల పర్యటన అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సీఈఓ పరిశీలించారు. పూర్తయిన గృహాలను పరిశీలించడంతో పాటు, ఇంకా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ఇండ్ల వివరాలను సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీలత, గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

Article Image

విద్యార్థులకు దుస్తుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

మండల పరిధిలోని పంతంగి గ్రామంలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జడ్పీ సీఈఓ) శోభారాణి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫారమ్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​పాఠశాల పర్యటన అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సీఈఓ పరిశీలించారు. పూర్తయిన గృహాలను పరిశీలించడంతో పాటు, ఇంకా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ఇండ్ల వివరాలను సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీలత, గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News