రామన్నపేట: నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన మహాయోధుడు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు.
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, రాచరిక వ్యవస్థ అంతానికి, సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడానికి ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రజా హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి