Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 10:06 PM

ఘనంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ 9వ వార్షికోత్సవం

ఘనంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ 9వ వార్షికోత్సవం

ఘనంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ 9వ వార్షికోత్సవం
06-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCCI) 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ వడ్డేపల్లి నరసింహ, చౌటుప్పల్ డివిజన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీనివాస్, నాయకుడు గడ్డం జలంధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో మానవ హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు అండగా నిలవడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వైష్ణవి, ఆసుపత్రి సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ 9వ వార్షికోత్సవం

Article Image

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCCI) 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ వడ్డేపల్లి నరసింహ, చౌటుప్పల్ డివిజన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీనివాస్, నాయకుడు గడ్డం జలంధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో మానవ హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు అండగా నిలవడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వైష్ణవి, ఆసుపత్రి సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News