Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:06 PM

చౌటుప్పల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభం

చౌటుప్పల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభం

చౌటుప్పల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభం
07-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన "శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్"ను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సోమవారం వైభవంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ... చౌటుప్పల్ పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ల్యాబ్ యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ సామ వర్షిని రెడ్డి, నవీన్ రెడ్డిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, బొడ్డు మోహన్ రెడ్డి, బొడ్డు ఉపేంద్ర, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభం

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన "శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్"ను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సోమవారం వైభవంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ... చౌటుప్పల్ పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ల్యాబ్ యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ సామ వర్షిని రెడ్డి, నవీన్ రెడ్డిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, బొడ్డు మోహన్ రెడ్డి, బొడ్డు ఉపేంద్ర, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News