Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 08:26 AM

వర్షపు నీటితో ఇళ్లు జలమయం.. ఉదయమే రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

వర్షపు నీటితో ఇళ్లు జలమయం.. ఉదయమే రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

వర్షపు నీటితో ఇళ్లు జలమయం.. ఉదయమే రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
14-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, వార్డు ప్రజలు

తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గాంధీ పార్క్ వద్ద ఉన్న పెద్ద మోరీ పొంగిపొర్లడంతో, సమీప నివాసాల్లోకి మోకాళ్ల లోతు వరకు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.​సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఉదయం 5 గంటలకే స్పందించారు. తక్షణమే మున్సిపల్ సిబ్బందిని, నీటిని తోడే పరికరాలను ఘటనా స్థలానికి పంపి నీటి తొలగింపు చర్యలు వేగవంతం చేశారు.సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్ కు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

వర్షపు నీటితో ఇళ్లు జలమయం.. ఉదయమే రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, వార్డు ప్రజలు

తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గాంధీ పార్క్ వద్ద ఉన్న పెద్ద మోరీ పొంగిపొర్లడంతో, సమీప నివాసాల్లోకి మోకాళ్ల లోతు వరకు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.​సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఉదయం 5 గంటలకే స్పందించారు. తక్షణమే మున్సిపల్ సిబ్బందిని, నీటిని తోడే పరికరాలను ఘటనా స్థలానికి పంపి నీటి తొలగింపు చర్యలు వేగవంతం చేశారు.సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్ కు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News