మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.
PRINT TIME: September 13, 2026 07:29 PM
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..
13-09-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి