Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 07:37 PM

కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం సాయి నగర్‌లో వినాయక మండపం ప్రారంభం

కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం సాయి నగర్‌లో వినాయక మండపం ప్రారంభం

కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం సాయి నగర్‌లో వినాయక మండపం ప్రారంభం
13-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పిగ్లిపూర్: పిగ్లిపూర్ గ్రామంలోని సాయి నగర్ టౌన్‌షిప్‌లో వినాయక మండపాన్ని ఘనంగా ప్రారంభించారు. పిగ్లిపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి తల్లి కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం ఈ వినాయక మండపాన్ని వారి కుటుంబ సభ్యులు స్వంత ఖర్చులతో నిర్మించారు.

కోట రామిరెడ్డి, సుజాత–ప్రభాకర్ రెడ్డి దంపతులు, మనుమలు నికిత, రితీష్ రెడ్డి, సాయి తేజ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల సహకారంతో మండప నిర్మాణం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దుర్గం నరసింహ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, జక్కుల ఝాన్సీ–ఆంజనేయులు, వర్ధన్ లావణ్య–హనుమంతు, జక్కుల పరమేష్, పంది మురళీకృష్ణ, కొండ రమేష్, కొలను హరిణి–మహేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే పిగ్లిపూర్ గ్రామానికి చెందిన పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు, సాయి నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం ప్రారంభోత్సవంతో సాయి నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

Sthanikam

కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం సాయి నగర్‌లో వినాయక మండపం ప్రారంభం

Article Image

పిగ్లిపూర్: పిగ్లిపూర్ గ్రామంలోని సాయి నగర్ టౌన్‌షిప్‌లో వినాయక మండపాన్ని ఘనంగా ప్రారంభించారు. పిగ్లిపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి తల్లి కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం ఈ వినాయక మండపాన్ని వారి కుటుంబ సభ్యులు స్వంత ఖర్చులతో నిర్మించారు.

కోట రామిరెడ్డి, సుజాత–ప్రభాకర్ రెడ్డి దంపతులు, మనుమలు నికిత, రితీష్ రెడ్డి, సాయి తేజ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల సహకారంతో మండప నిర్మాణం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దుర్గం నరసింహ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, జక్కుల ఝాన్సీ–ఆంజనేయులు, వర్ధన్ లావణ్య–హనుమంతు, జక్కుల పరమేష్, పంది మురళీకృష్ణ, కొండ రమేష్, కొలను హరిణి–మహేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే పిగ్లిపూర్ గ్రామానికి చెందిన పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు, సాయి నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం ప్రారంభోత్సవంతో సాయి నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News