రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ నారపాక ధర్మయ్య గంగమ్మ 4 బెంచీలను బహూకరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తన వంతు సహకారం అందించడం పట్ల గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలు అందించడం అభినందనీయమని, పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారపాక గంగమ్మ–ధర్మయ్యకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
PRINT TIME: September 12, 2026 10:55 PM
విద్యార్థుల సౌకర్యానికి 4బెంచీలు మాజీ సర్పంచ్ ధర్మయ్య గంగమ్మ విరాళం.
విద్యార్థుల సౌకర్యానికి 4బెంచీలు మాజీ సర్పంచ్ ధర్మయ్య గంగమ్మ విరాళం.
12-09-2026
50 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ నారపాక ధర్మయ్య గంగమ్మ 4 బెంచీలను బహూకరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తన వంతు సహకారం అందించడం పట్ల గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలు అందించడం అభినందనీయమని, పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారపాక గంగమ్మ–ధర్మయ్యకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి