Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 08:53 PM

గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం

గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం

గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం
12-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, యూత్ సభ్యులు,గ్రామ పెద్దలు,గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు మండపం నిర్వాహకులతో గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

మోటకొండూరు మండలంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మోటకొండూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా,సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు,పోలీసుల సూచనలు,వివిధ శాఖల సమన్వయం,మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు,సిఐ శంకర్,ఎం.ఆర్.ఓ విద్యుత్ శాఖ ఏఈ, గ్రామ సర్పంచులు,ఉప సర్పంచులు,మోటకొండూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది,యువజన సంఘాల నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం

Article Image

మోటకొండూరు మండల పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, యూత్ సభ్యులు,గ్రామ పెద్దలు,గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు మండపం నిర్వాహకులతో గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

మోటకొండూరు మండలంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మోటకొండూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా,సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు,పోలీసుల సూచనలు,వివిధ శాఖల సమన్వయం,మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు,సిఐ శంకర్,ఎం.ఆర్.ఓ విద్యుత్ శాఖ ఏఈ, గ్రామ సర్పంచులు,ఉప సర్పంచులు,మోటకొండూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది,యువజన సంఘాల నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News