Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 03:49 PM

టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు.

టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు.

టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు.
12-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి: హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టిఎంజెఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు. ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, చిన్న, పెద్ద పత్రికలంటూ వివక్ష చూపుతూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి టిఎంజెఎఫ్ ధిక్కార స్వరంగా నిలుస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటోందన్నారు. తిరుమలగిరి టీఎన్జేఎఫ్ మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.

Sthanikam

టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు.

Article Image

తిరుమలగిరి: హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టిఎంజెఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు. ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, చిన్న, పెద్ద పత్రికలంటూ వివక్ష చూపుతూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి టిఎంజెఎఫ్ ధిక్కార స్వరంగా నిలుస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటోందన్నారు. తిరుమలగిరి టీఎన్జేఎఫ్ మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News