Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:18 PM

విద్యార్థి దశ నుంచే భారతీయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే భారతీయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే భారతీయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
11-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు నేర రహిత సమాజం కోసం కృషి చేయాలి

డీ ఎల్ ఎస్ ఏ ప్యానల్ అడ్వకేట్

ఆకుల మల్లేశ్

విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకుని నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ ఆకుల మల్లేశ్ కోరారు. శుక్రవారం భువనగిరి పటణంలోని చిలుముల శివరాజిని నారాయణరెడ్డి ( సి ఎస్ ఎన్ ఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు భారతీయ చట్టాలపై ముఖ్యంగా "పోక్సో" చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉచిత న్యాయ సలహా కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు మరియు 1098 టోల్ ఫ్రీ నెంబర్, అత్యవస సమయంలో 112 లేదా 100 నెంబర్ లకు ఫోన్ చేయాలని, సైబర్ నేరాలకు 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. విద్యార్థులు భారతీయ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి , నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి.అరుంధతి, కళాశాల లీగల్ సేల్ కో- ఆర్డినేటర్ ఆర్.అవనీధర్ గౌడ్, కే.కరుణాకర్ రెడ్డి, ఎన్.ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి దశ నుంచే భారతీయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Article Image

విద్యార్థులు నేర రహిత సమాజం కోసం కృషి చేయాలి

డీ ఎల్ ఎస్ ఏ ప్యానల్ అడ్వకేట్

ఆకుల మల్లేశ్

విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకుని నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ ఆకుల మల్లేశ్ కోరారు. శుక్రవారం భువనగిరి పటణంలోని చిలుముల శివరాజిని నారాయణరెడ్డి ( సి ఎస్ ఎన్ ఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు భారతీయ చట్టాలపై ముఖ్యంగా "పోక్సో" చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉచిత న్యాయ సలహా కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు మరియు 1098 టోల్ ఫ్రీ నెంబర్, అత్యవస సమయంలో 112 లేదా 100 నెంబర్ లకు ఫోన్ చేయాలని, సైబర్ నేరాలకు 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. విద్యార్థులు భారతీయ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి , నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి.అరుంధతి, కళాశాల లీగల్ సేల్ కో- ఆర్డినేటర్ ఆర్.అవనీధర్ గౌడ్, కే.కరుణాకర్ రెడ్డి, ఎన్.ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News