Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 01:38 PM

సొంత ఖర్చులతో మైక్ సెట్.. సర్పంచ్‌కు భక్తుల కృతజ్ఞతలు

సొంత ఖర్చులతో మైక్ సెట్.. సర్పంచ్‌కు భక్తుల కృతజ్ఞతలు

సొంత ఖర్చులతో మైక్ సెట్.. సర్పంచ్‌కు భక్తుల కృతజ్ఞతలు
11-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండల పరిధిలోని తోర్నాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పాండురంగ మందిరం కమిటీ సభ్యులు, భక్తుల ఎన్నో రోజుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తన సొంత ఖర్చులతో మైక్ సెట్‌ను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం మైక్ సెట్‌ను సమకూర్చడంతో పాండురంగ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండరినాథ్ భక్తులు సంగమేశ్వర్ పాటిల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగారెడ్డి పటేల్, ఉప సర్పంచ్ వినోద్ అంబోజి, మెట్టు నర్సింలు, రాహుల్ పటేల్, విజేందర్ రెడ్డి, అర్జున్, సంగయ్య స్వామి, శేఖర్, హపీజ్, కేకే నర్సింలు, గణపతి, పుండ్లిక్, శరణప్ప, సతీష్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

సొంత ఖర్చులతో మైక్ సెట్.. సర్పంచ్‌కు భక్తుల కృతజ్ఞతలు

Article Image

మానూర్ మండల పరిధిలోని తోర్నాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పాండురంగ మందిరం కమిటీ సభ్యులు, భక్తుల ఎన్నో రోజుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తన సొంత ఖర్చులతో మైక్ సెట్‌ను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం మైక్ సెట్‌ను సమకూర్చడంతో పాండురంగ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండరినాథ్ భక్తులు సంగమేశ్వర్ పాటిల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగారెడ్డి పటేల్, ఉప సర్పంచ్ వినోద్ అంబోజి, మెట్టు నర్సింలు, రాహుల్ పటేల్, విజేందర్ రెడ్డి, అర్జున్, సంగయ్య స్వామి, శేఖర్, హపీజ్, కేకే నర్సింలు, గణపతి, పుండ్లిక్, శరణప్ప, సతీష్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News