Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 09:42 PM

శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు: పీస్ కమిటీ పిలుపు

శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు: పీస్ కమిటీ పిలుపు

శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు: పీస్ కమిటీ పిలుపు
10-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజ‌య‌వంతం చేయాల‌ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, డి.ఎస్.పి అధ్యక్షతన పీస్ కమిటీ (శాంతి కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ​ప్రభుత్వ నిబంధనలకు లోబడి, పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ఆమె సూచించారు. సమిష్టి సహకారంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ​ఈ సమావేశంలో ఆర్‌డివో వి.శేఖర్ రెడ్డి, డిఎస్పీ మధుసూదన్ రెడ్డి, కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్, సిఐ మన్మధ కుమార్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు చింతల సాయిలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రులు: పీస్ కమిటీ పిలుపు

Article Image

పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజ‌య‌వంతం చేయాల‌ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, డి.ఎస్.పి అధ్యక్షతన పీస్ కమిటీ (శాంతి కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ​ప్రభుత్వ నిబంధనలకు లోబడి, పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ఆమె సూచించారు. సమిష్టి సహకారంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ​ఈ సమావేశంలో ఆర్‌డివో వి.శేఖర్ రెడ్డి, డిఎస్పీ మధుసూదన్ రెడ్డి, కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్, సిఐ మన్మధ కుమార్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, నాయకులు చింతల సాయిలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News