Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 09:43 PM

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్
10-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రాంతీయ పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం యువత ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో డీవైఎఫ్‌ఐ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం యువజన సంఘాలు ఐక్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పల్లె మధుకృష్ణ, కౌడి సురేష్, దయ్యాల మల్లేష్, ఎండీ సలీం, మండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాస్ నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు, బర్రె శశి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్

Article Image

ప్రాంతీయ పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం యువత ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో డీవైఎఫ్‌ఐ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం యువజన సంఘాలు ఐక్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పల్లె మధుకృష్ణ, కౌడి సురేష్, దయ్యాల మల్లేష్, ఎండీ సలీం, మండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాస్ నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు, బర్రె శశి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News