Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 01:53 PM

10 ఏళ్ల ప్రేమకు షాక్‌.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్‌!

10 ఏళ్ల ప్రేమకు షాక్‌.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్‌!

10 ఏళ్ల ప్రేమకు షాక్‌.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్‌!
10-09-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

పెళ్లి మాటిచ్చి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు.. ఉప్పల్‌ పీఎస్‌లో కేసు

హైదరాబాద్‌:

పదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, మరో యువతిని వివాహం చేసుకున్నాడంటూ ఓ కానిస్టేబుల్‌పై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌కు చెందిన అరుణ్‌కు బాధిత యువతితో ఎంటెక్‌ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె అతడిని నమ్మింది. ఈ క్రమంలో పలుమార్లు గర్భం దాల్చగా.. ప్రస్తుతం పిల్లలు వద్దంటూ అబార్షన్లు చేయించినట్లు యువతి ఆరోపించింది.

నవంబర్‌ 1న పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్‌ హాల్‌కు రూ.50 వేల అడ్వాన్స్‌ కూడా చెల్లించినట్లు తెలిపింది. అయితే జూలై 1న అరుణ్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

10 ఏళ్ల ప్రేమకు షాక్‌.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్‌!

Article Image

పెళ్లి మాటిచ్చి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు.. ఉప్పల్‌ పీఎస్‌లో కేసు

హైదరాబాద్‌:

పదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, మరో యువతిని వివాహం చేసుకున్నాడంటూ ఓ కానిస్టేబుల్‌పై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌కు చెందిన అరుణ్‌కు బాధిత యువతితో ఎంటెక్‌ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె అతడిని నమ్మింది. ఈ క్రమంలో పలుమార్లు గర్భం దాల్చగా.. ప్రస్తుతం పిల్లలు వద్దంటూ అబార్షన్లు చేయించినట్లు యువతి ఆరోపించింది.

నవంబర్‌ 1న పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్‌ హాల్‌కు రూ.50 వేల అడ్వాన్స్‌ కూడా చెల్లించినట్లు తెలిపింది. అయితే జూలై 1న అరుణ్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News