Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 09:59 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం
09-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్, గాయత్రి కళాశాలలో పోలీసుల సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ సూచనల మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం దివిస్ పరిశ్రమతో పాటు శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నందగిరి వెంకటేశం మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో కార్మికులు, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం

Article Image

దివిస్, గాయత్రి కళాశాలలో పోలీసుల సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ సూచనల మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం దివిస్ పరిశ్రమతో పాటు శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నందగిరి వెంకటేశం మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో కార్మికులు, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News