Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్వేను త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 10:00 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
09-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గాంధీ పార్కు వద్ద డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో భారీ మానవహారం

తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం స్థానిక గాంధీ పార్కు ఆవరణలో చౌటుప్పల డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన "మానవహారం" కార్యక్రమం విజయవంతమైంది. ​ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ గౌరవ అధ్యక్షులు బత్తుల శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల నిర్వహణ, విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు విష్ణు కుమార్, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, దుర్గయ్య, అధ్యాపకులు రవి, లింగస్వామి, సైదులు, బాలరాజు, సంతోష్, హరికృష్ణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Article Image

గాంధీ పార్కు వద్ద డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో భారీ మానవహారం

తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం స్థానిక గాంధీ పార్కు ఆవరణలో చౌటుప్పల డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన "మానవహారం" కార్యక్రమం విజయవంతమైంది. ​ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ గౌరవ అధ్యక్షులు బత్తుల శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల నిర్వహణ, విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు విష్ణు కుమార్, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, దుర్గయ్య, అధ్యాపకులు రవి, లింగస్వామి, సైదులు, బాలరాజు, సంతోష్, హరికృష్ణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News