Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 01:44 PM

భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
11-09-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటులో విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలు, అలంకరణ సామగ్రి విద్యుత్ తీగలకు తగలకుండా ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రత కోసం ఒకరు లేదా ఇద్దరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇసుక బస్తాలు, నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి కోరారు.

Sthanikam

భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

Article Image

కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటులో విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలు, అలంకరణ సామగ్రి విద్యుత్ తీగలకు తగలకుండా ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రత కోసం ఒకరు లేదా ఇద్దరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇసుక బస్తాలు, నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News