హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు, సుధీర్రెడ్డి, నవీన్రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుళ్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టీషర్టులు విప్పి తమ ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై బీఎన్ఎస్లోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి