Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 06:27 PM

సైన్స్ డ్రామా పోటీలో జిల్లా ప్రథమ సాధించిన క్రిష్ణవేణి విద్యార్థులు

సైన్స్ డ్రామా పోటీలో జిల్లా ప్రథమ సాధించిన క్రిష్ణవేణి విద్యార్థులు

సైన్స్ డ్రామా పోటీలో జిల్లా ప్రథమ సాధించిన క్రిష్ణవేణి విద్యార్థులు
11-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలలో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాయగిరి ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యావరణం అసమతుల్యత వల్ల మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు, సముద్రాల కాలుష్యం వల్ల ప్రపంచ దేశాలకు ఎదురవుతున్న నష్టాలపై కనిపిప్పు కలిగించే విధంగా " సేవ్ ఓషియన్ సేవ్ ఫ్యూచర్ జనరేషన్" థీమ్ తో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ డ్రామా పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారికి ప్రోత్సాహం అందించిన గైడ్ టీచర్ మురళి, సహకారం అందించిన ఉపాద్యాయులు పునందాస్, అలీం, కల్పన తదితరులను కరెస్పాండెంట్ తో పాటు, ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.మణి, ఇతర సిబ్బంది అభినందించారు.

Sthanikam

సైన్స్ డ్రామా పోటీలో జిల్లా ప్రథమ సాధించిన క్రిష్ణవేణి విద్యార్థులు

Article Image

జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలలో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాయగిరి ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యావరణం అసమతుల్యత వల్ల మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు, సముద్రాల కాలుష్యం వల్ల ప్రపంచ దేశాలకు ఎదురవుతున్న నష్టాలపై కనిపిప్పు కలిగించే విధంగా " సేవ్ ఓషియన్ సేవ్ ఫ్యూచర్ జనరేషన్" థీమ్ తో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ డ్రామా పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారికి ప్రోత్సాహం అందించిన గైడ్ టీచర్ మురళి, సహకారం అందించిన ఉపాద్యాయులు పునందాస్, అలీం, కల్పన తదితరులను కరెస్పాండెంట్ తో పాటు, ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.మణి, ఇతర సిబ్బంది అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News