నారాయణఖేడ్ నియోజకవర్గం: కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై దుర్గారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 12న శనివారం నిర్వహించే లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నచిన్న వివాదాలు, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సులభంగా పరిష్కారం కావడంతో సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్సై దుర్గారెడ్డి సూచించారు.
PRINT TIME: September 11, 2026 04:31 PM
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: ఎస్సై దుర్గా రెడ్డి
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: ఎస్సై దుర్గా రెడ్డి
11-09-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం: కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై దుర్గారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 12న శనివారం నిర్వహించే లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నచిన్న వివాదాలు, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సులభంగా పరిష్కారం కావడంతో సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్సై దుర్గారెడ్డి సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి