తుంగతుర్తి; ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే పౌరాసరఫర శాఖలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రేషన్ కార్డు పొందడమేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పలాల అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు ,సన్న బియ్యం, వంటి పథకాలను పేదలకు అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, డీలర్ విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి ;సర్పంచ్ కలకోట్ల మల్లేష్
స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి ;సర్పంచ్ కలకోట్ల మల్లేష్
Bandi Kiran Kumar
తుంగతుర్తి; ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే పౌరాసరఫర శాఖలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రేషన్ కార్డు పొందడమేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పలాల అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు ,సన్న బియ్యం, వంటి పథకాలను పేదలకు అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, డీలర్ విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి