Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 11:02 PM

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
11-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం గణేశ్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రమేష్ దీన్ఐయాల్, పోలీస్ సిబ్బంది, గణేశ్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

Article Image

మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం గణేశ్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రమేష్ దీన్ఐయాల్, పోలీస్ సిబ్బంది, గణేశ్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News