నారాయణఖేడ్ పట్టణంలో రిటైర్డ్ అటవీశాఖ అధికారి శంకర్ తల్లి స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సేవా సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా నాయకులు దేవరాజు, ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు
PRINT TIME: September 12, 2026 06:59 PM
శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి
శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి
12-09-2026
42 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణంలో రిటైర్డ్ అటవీశాఖ అధికారి శంకర్ తల్లి స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సేవా సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా నాయకులు దేవరాజు, ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి