Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:52 PM

కేటీఆర్‌ను కలిసిన చిరుమర్తి లింగయ్య. ‘దళిత దండు’ కార్యక్రమంపై అభినందన.. పార్టీ బలోపేతానికి కేటీఆర్‌ సూచన.

కేటీఆర్‌ను కలిసిన చిరుమర్తి లింగయ్య. ‘దళిత దండు’ కార్యక్రమంపై అభినందన.. పార్టీ బలోపేతానికి కేటీఆర్‌ సూచన.

కేటీఆర్‌ను కలిసిన చిరుమర్తి లింగయ్య.  ‘దళిత దండు’ కార్యక్రమంపై అభినందన.. పార్టీ బలోపేతానికి కేటీఆర్‌ సూచన.
12-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12:

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నకిరేకల్‌లో ఇటీవల నిర్వహించిన ‘కేసీఆర్‌కు అండగా దళిత దండు’ కార్యక్రమంపై ఇరువురు చర్చించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చిరుమర్తి లింగయ్యను కేటీఆర్‌ అభినందించారు. ప్రజా సమస్యలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిపారు.

Sthanikam

కేటీఆర్‌ను కలిసిన చిరుమర్తి లింగయ్య. ‘దళిత దండు’ కార్యక్రమంపై అభినందన.. పార్టీ బలోపేతానికి కేటీఆర్‌ సూచన.

Article Image

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12:

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నకిరేకల్‌లో ఇటీవల నిర్వహించిన ‘కేసీఆర్‌కు అండగా దళిత దండు’ కార్యక్రమంపై ఇరువురు చర్చించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చిరుమర్తి లింగయ్యను కేటీఆర్‌ అభినందించారు. ప్రజా సమస్యలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News