Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 04:37 PM

జెవీఆర్ ఈవీ మొబిలిటీ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

జెవీఆర్ ఈవీ మొబిలిటీ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

జెవీఆర్ ఈవీ మొబిలిటీ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
13-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణంలో జేవిఆర్ మొబిలిటీ ఆధ్వర్యంలో ఈ- బైక్స్ ఈ - ఆటో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈవీ మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీవ్ మొబిలిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వారి లక్ష్యమని జిల్లేపల్లి వెంకటేశ్వరరావు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రామారావు , కనగాల వెంకటరామయ్య ,నూనె సులోచన, సిపిఎం నాయకులు బసవయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బషీర్, సంస్థ ఎండి జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీర ఆంజనేయులు ,పట్టణ పుర ప్రముఖులు మరియు మేళ్లచెరువు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

జెవీఆర్ ఈవీ మొబిలిటీ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Article Image

కోదాడ పట్టణంలో జేవిఆర్ మొబిలిటీ ఆధ్వర్యంలో ఈ- బైక్స్ ఈ - ఆటో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈవీ మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీవ్ మొబిలిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వారి లక్ష్యమని జిల్లేపల్లి వెంకటేశ్వరరావు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రామారావు , కనగాల వెంకటరామయ్య ,నూనె సులోచన, సిపిఎం నాయకులు బసవయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బషీర్, సంస్థ ఎండి జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీర ఆంజనేయులు ,పట్టణ పుర ప్రముఖులు మరియు మేళ్లచెరువు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News