Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 06:45 PM

9 కిలోమీటర్ల మహా పాదయాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

9 కిలోమీటర్ల మహా పాదయాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

9 కిలోమీటర్ల మహా పాదయాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
13-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) ఆధ్వర్యంలో ఈ నెల 15న ‘9 ఏండ్లు–9 కిలోమీటర్ల మహా పాదయాత్ర’ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు చేపట్టనున్న పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ఫోరం నాయకులు కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కారింగుల నరేందర్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి గోగికార్‌ కిషోర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

Sthanikam

9 కిలోమీటర్ల మహా పాదయాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Article Image

ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) ఆధ్వర్యంలో ఈ నెల 15న ‘9 ఏండ్లు–9 కిలోమీటర్ల మహా పాదయాత్ర’ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు చేపట్టనున్న పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ఫోరం నాయకులు కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కారింగుల నరేందర్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి గోగికార్‌ కిషోర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News