Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 09:02 PM

విద్యా సేవలకు గౌరవం.. శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి అవార్డు

విద్యా సేవలకు గౌరవం.. శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి అవార్డు

విద్యా సేవలకు గౌరవం.. శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి అవార్డు
13-09-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో పోతిరెడ్డిపల్లి ‘ఎక్స్’ రోడ్డులోని జేఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం గృహలక్ష్మి ప్రొమోటర్స్ అండ్ డెవలపర్స్, మియాపూర్‌కు చెందిన రాచమల్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేశారు.మానూర్ మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ షేట్కార్ సమక్షంలో బోరంచ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందజేశారు. మెమొంటో, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యా సేవలకు గౌరవం.. శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి అవార్డు

Article Image

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో పోతిరెడ్డిపల్లి ‘ఎక్స్’ రోడ్డులోని జేఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం గృహలక్ష్మి ప్రొమోటర్స్ అండ్ డెవలపర్స్, మియాపూర్‌కు చెందిన రాచమల్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేశారు.మానూర్ మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ షేట్కార్ సమక్షంలో బోరంచ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందజేశారు. మెమొంటో, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News