Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 09:27 PM

వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ

వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ

వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ
13-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా,వినాయక చవితి సందర్బంగా,వినాయక మట్టి విగ్రహాలను, కెనరా బ్యాంకు వద్ద పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేలపల్లి శ్రీవాణి రవికుమార్,ముఖ్య అతిధిగా విచ్చేసి పర్యావరణ పరిరక్షణలో సమాజసేవలో వాసవి క్లబ్ భువనగిరి వారు ఎప్పుడు ముందంజలో ఉంటారని కొనియాడారు,ఈ కార్యక్రమంలో, 19వ వార్డు కౌన్సిలర్ బండారు స్వర్ణలత, భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగభూషణం,అతిధులుగా విచ్చేశారు, ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్,ప్రధాన కార్యదర్శి జంగాల హనుమంతరావు,కోశాధికారి రాచమల్ల లక్ష్మీనారాయణ,పోగ్రాం చైర్మన్ కొడితాల నవీన్,జోన్ చైర్మన్ పాలకుర్తి వేణుమాధవ్,రీజియన్ సెక్రటరీ ఆకుల రమేష్,మాజి డిప్యూటీ గవర్నర్ మంచాల ఋషికేష్,మాజి జోన్ చైర్మన్ చీకటిమల్ల రాములు,మాజి అధ్యక్షులు పసుపునూరి మనోహర్,మంచికంటి రవి,గాదె శ్రీనివాస్,పులిగిళ్ల సోమచంద్ర గుప్త,సీనియర్ సభ్యులు మంచికంటి వెంకటేశం,రావుల శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా,వినాయక చవితి సందర్బంగా,వినాయక మట్టి విగ్రహాలను, కెనరా బ్యాంకు వద్ద పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేలపల్లి శ్రీవాణి రవికుమార్,ముఖ్య అతిధిగా విచ్చేసి పర్యావరణ పరిరక్షణలో సమాజసేవలో వాసవి క్లబ్ భువనగిరి వారు ఎప్పుడు ముందంజలో ఉంటారని కొనియాడారు,ఈ కార్యక్రమంలో, 19వ వార్డు కౌన్సిలర్ బండారు స్వర్ణలత, భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగభూషణం,అతిధులుగా విచ్చేశారు, ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్,ప్రధాన కార్యదర్శి జంగాల హనుమంతరావు,కోశాధికారి రాచమల్ల లక్ష్మీనారాయణ,పోగ్రాం చైర్మన్ కొడితాల నవీన్,జోన్ చైర్మన్ పాలకుర్తి వేణుమాధవ్,రీజియన్ సెక్రటరీ ఆకుల రమేష్,మాజి డిప్యూటీ గవర్నర్ మంచాల ఋషికేష్,మాజి జోన్ చైర్మన్ చీకటిమల్ల రాములు,మాజి అధ్యక్షులు పసుపునూరి మనోహర్,మంచికంటి రవి,గాదె శ్రీనివాస్,పులిగిళ్ల సోమచంద్ర గుప్త,సీనియర్ సభ్యులు మంచికంటి వెంకటేశం,రావుల శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News