PRINT TIME: June 06, 2026 09:24 PM
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా శ్రద్ధ చూపాలి... ఎమ్మెల్యే మందుల సామేల్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా శ్రద్ధ చూపాలి... ఎమ్మెల్యే మందుల సామేల్
June 06, 2026 07:37 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల ఎంపీడీఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి