Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:18 AM

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్
06-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

7-6-2026 ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేపాక్షి మండలంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 11:00 గంటలకు అనంతపురం పట్టణంలోని మెట్టు గోవిందరెడ్డి ఫంక్షన్ హాల్‌లో గోవింద చౌదరి గారి మనవడి ధోతి ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు అనంతపురం పట్టణంలోని ఆదర్శనగర్‌లో గంగపుత్ర కళ్యాణ మండపంలో బెస్త సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పెనుకొండ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.సాయంత్రం 4:00 గంటల నుంచి 7:00 గంటల వరకు పెనుకొండ లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

Sthanikam

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

Article Image

7-6-2026 ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేపాక్షి మండలంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 11:00 గంటలకు అనంతపురం పట్టణంలోని మెట్టు గోవిందరెడ్డి ఫంక్షన్ హాల్‌లో గోవింద చౌదరి గారి మనవడి ధోతి ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు అనంతపురం పట్టణంలోని ఆదర్శనగర్‌లో గంగపుత్ర కళ్యాణ మండపంలో బెస్త సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పెనుకొండ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.సాయంత్రం 4:00 గంటల నుంచి 7:00 గంటల వరకు పెనుకొండ లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News