Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి

చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి

చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి
06-06-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సూదిని చంద్రారెడ్డి మృతదేహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకుల ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, అడ్వకేట్ సుక్క శ్రవణ్ కుమార్, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, పున్న అమరేందర్, దాస్‌రెడ్డి వెంకటరమణ, కట్ట గోపాల్‌రెడ్డి, కంకల మల్లేష్, గాదె యాదయ్య, ఐటిపాముల రంగయ్య తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి

Article Image

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సూదిని చంద్రారెడ్డి మృతదేహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకుల ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, అడ్వకేట్ సుక్క శ్రవణ్ కుమార్, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, పున్న అమరేందర్, దాస్‌రెడ్డి వెంకటరమణ, కట్ట గోపాల్‌రెడ్డి, కంకల మల్లేష్, గాదె యాదయ్య, ఐటిపాముల రంగయ్య తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News