Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
05-06-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, అధిక జ్యేష్ఠ మాసంలో శనివారం షష్టి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యదినాన గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి గ్రామానికి చెందిన మహేశుని నరేష్ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన సేవ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మహేశుని నరేష్, వేదవతి, కార్తీక్‌, సాత్విక, తులసమ్మలకు స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని భక్తులు ఆకాంక్షించారు.

Sthanikam

శుభదినాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Article Image

భువనగిరి, అధిక జ్యేష్ఠ మాసంలో శనివారం షష్టి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యదినాన గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భువనగిరి గ్రామానికి చెందిన మహేశుని నరేష్ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన సేవ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మహేశుని నరేష్, వేదవతి, కార్తీక్‌, సాత్విక, తులసమ్మలకు స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని భక్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News