Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.
05-06-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి విశేష సేవలు అందించిన పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే రసూల్, వ్యవసాయ విస్తరణ అధికారి మామిండ్ల కిరణ్‌లకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శిగా ఎస్‌కే రసూల్ ఆరు సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధికి సేవలందించారని, వ్యవసాయ విస్తరణ అధికారిగా మామిండ్ల కిరణ్ ఏడు సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచి విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని అధికారులను సన్మానించారు. భవిష్యత్‌లో వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Sthanikam

బదిలీపై వెళ్తున్న అధికారులకు సర్పంచ్ ఘన సన్మానం.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి విశేష సేవలు అందించిన పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే రసూల్, వ్యవసాయ విస్తరణ అధికారి మామిండ్ల కిరణ్‌లకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శిగా ఎస్‌కే రసూల్ ఆరు సంవత్సరాల పాటు గ్రామాభివృద్ధికి సేవలందించారని, వ్యవసాయ విస్తరణ అధికారిగా మామిండ్ల కిరణ్ ఏడు సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచి విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని అధికారులను సన్మానించారు. భవిష్యత్‌లో వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News