Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 08:51 PM

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్
June 04, 2026 07:20 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్ ను గురువారం హైదరాబాదులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పాలన అధికారులు సర్వీస్ విషయంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అట్టి సమస్యలను త్వరలోనే జేఏసీచైర్మన్ గౌరవ లచ్చి రెడ్డిసహకారంతో పరిష్కారం చేసుకుందామని రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్వంత్ జిల్లా కోశాధికారి బానోతు సురేష్ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి రాజేందర్ జిల్లా మండల నాయకులు శ్రీశైలం శ్రీనివాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News