Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్
04-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్ ను గురువారం హైదరాబాదులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పాలన అధికారులు సర్వీస్ విషయంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అట్టి సమస్యలను త్వరలోనే జేఏసీచైర్మన్ గౌరవ లచ్చి రెడ్డిసహకారంతో పరిష్కారం చేసుకుందామని రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్వంత్ జిల్లా కోశాధికారి బానోతు సురేష్ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి రాజేందర్ జిల్లా మండల నాయకులు శ్రీశైలం శ్రీనివాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్

Article Image

యాదగిరిగుట్ట,

రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్ ను గురువారం హైదరాబాదులో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పాలన అధికారులు సర్వీస్ విషయంలో ఉన్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అట్టి సమస్యలను త్వరలోనే జేఏసీచైర్మన్ గౌరవ లచ్చి రెడ్డిసహకారంతో పరిష్కారం చేసుకుందామని రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్వంత్ జిల్లా కోశాధికారి బానోతు సురేష్ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి రాజేందర్ జిల్లా మండల నాయకులు శ్రీశైలం శ్రీనివాస్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News