Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి! కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:58 PM

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ప్రారంభం. కళాశాల ప్రిన్సిపాల్ పండిగ స్వామి

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ప్రారంభం. కళాశాల ప్రిన్సిపాల్ పండిగ స్వామి

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం  ప్రవేశాలకు ప్రారంభం.  కళాశాల ప్రిన్సిపాల్ పండిగ  స్వామి
June 04, 2026 02:28 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ చేరగోరే విద్యార్థులు ఈనెల 7వ తేదీ లోపు కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురుకులాల దారుణ పాఠశాల కళాశాలలో చండూర్ ప్రిన్సిపాల్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు అడ్మిషన్లకు సంప్రదించవలసిన సమాచారం అందుకున్న విద్యార్థులు వినేత సమయం గడుగులో మా కళాశాలలో చేరి తమ ప్రవేశాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు గడువు తేదీ అనంతరం ప్రవేశాల్లో సంస్థ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News