Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం
04-06-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నీటి పైపుల లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ ఆరోపించారు. గ్రామం నడిబొడ్డున ప్రతిరోజూ నీటి పైపుల ద్వారా నీరు వృథాగా లీకవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.


మండల ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాలను కూడా రొద్దం మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నీరుగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.


Sthanikam

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నీటి పైపుల లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ ఆరోపించారు. గ్రామం నడిబొడ్డున ప్రతిరోజూ నీటి పైపుల ద్వారా నీరు వృథాగా లీకవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.


మండల ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాలను కూడా రొద్దం మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నీరుగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News