Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:56 PM

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు
May 23, 2026 03:58 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనఖీ చేసి అక్రమ ఇసుక రవాణా చేయుచున్న 3 టిప్పర్లను - వాహనము నెంబరు 39 W R 8299, AP39 5546, అప్ 39 న్ 9931టిప్పర్ లను అదుపులో తీసుకోని SHO, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇసుక అక్రమ త్రావ్వకములమీది నిరంతరం నిఘా ఉంచుతున్నట్టు తెలిప్యారు .

ఈ ఆకస్మిక తనిఖీ యందు *గనుల శాఖ AD* *అమీర్ బాషా, రాయల్టీ* *ఇన్స్పెక్టర్ ఖాజావాలి*,

*పి.పురుషోత్తం టెక్నికల్* *ఆఫీసర్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.*

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News