PRINT TIME: May 26, 2026 12:56 PM
అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు
అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు
May 23, 2026 03:58 AM
19 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనఖీ చేసి అక్రమ ఇసుక రవాణా చేయుచున్న 3 టిప్పర్లను - వాహనము నెంబరు 39 W R 8299, AP39 5546, అప్ 39 న్ 9931టిప్పర్ లను అదుపులో తీసుకోని SHO, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇసుక అక్రమ త్రావ్వకములమీది నిరంతరం నిఘా ఉంచుతున్నట్టు తెలిప్యారు .
ఈ ఆకస్మిక తనిఖీ యందు *గనుల శాఖ AD* *అమీర్ బాషా, రాయల్టీ* *ఇన్స్పెక్టర్ ఖాజావాలి*,
*పి.పురుషోత్తం టెక్నికల్* *ఆఫీసర్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.*

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి