Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:54 PM

అధికారులకు పాలాభిషేకం చేసిన పుట్టపర్తి టిడిపి, స్టేట్ డైరెక్టర్, కార్యకర్తలు

అధికారులకు పాలాభిషేకం చేసిన పుట్టపర్తి టిడిపి, స్టేట్ డైరెక్టర్, కార్యకర్తలు

అధికారులకు పాలాభిషేకం చేసిన పుట్టపర్తి టిడిపి, స్టేట్ డైరెక్టర్, కార్యకర్తలు
May 18, 2026 12:25 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి బాబా నడియాడిన ఈ పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం , శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో యుద్ధ విమానాల పరిశ్రమని ఈ ప్రదేశంలో నిర్మించటం ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ విషయం.

ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి కృషిచేసిన నరేంద్ర మోడీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి , పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి కి, మాజీ మంత్రివర్లు పల్లె రఘునాథ్ రెడ్డికి, కష్టపడిన కార్యకర్తలు ప్రజల తరఫున ప్రపంచ దేశాల్లో ఉన్న సాయి భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కరుడు కట్టిన కార్యకర్తల స్టేట్ డైరెక్టర్ యశోద రాయుడు, శ్రీ సత్య సాయి జిల్లా టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి షామీర్ ,పుట్టపర్తి నియోజకవర్గం టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి గాజుల రామాంజనేయులు,జిల్లా మాజీ వాణిజగ విభాగ అధ్యక్షుడు చింతా దామోదర్, చెన్న కృష్ణమ్మ ,రాధమ్మ, భాగ్యలక్ష్మి,,మైనార్టీ పట్టణ అధ్యక్షుడు యాసిన్, ,నారాయణస్వామి, సాయి ప్రసాద్, పవన్ కుమార్, కొరియర్ రమేష్, కిష్ట, అర్జున్, సురేష్, మురుగేష్, కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News