Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:03 AM

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు
June 26, 2026 06:03 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.

ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News