Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనుబడుట లేదు కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 01:06 PM

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు
26-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.

ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

Sthanikam

40 దేశాలు చూశా.. కానీ భారత్‌లాంటి దేశం లేదు.I Love India' అంటూ జర్మన్ రచయిత మరియా విర్త్ వైరల్ వ్యాఖ్యలు

Article Image

40 దేశాలు పర్యటించినా తన మనసును గెలుచుకున్నది ఒక్క భారతదేశమేనని జర్మన్ రచయిత మరియా విర్త్ పేర్కొన్నారు. భారత్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

'ప్రతి దేశంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కానీ భారతదేశంలో ఎక్కువగా వివేకవంతులు, జ్ఞానవంతులు కనిపించారు. ఈ నేలలో అపూర్వమైన తత్వశాస్త్రం ఉంది. ఇక్కడ నాకు అపారమైన ప్రేమ, ఆప్యాయత లభించాయి. అందుకే నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేశం ఇండియానే' అని మరియా విర్త్ తన పోస్టులో వెల్లడించారు.

ఆమె వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, వేలాది మంది వాటిని షేర్ చేస్తూ స్పందిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News