Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 11:21 AM

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్
May 15, 2026 08:34 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) ఆసుపత్రిని సందర్శించాను. ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ గారి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ గారి మాతృమూర్తి అన్నే ఫెర్రర్ గారు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు . ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మాంచో ఫెర్రర్ గారు వివరించారు. చిన్న పిల్లల వార్డులో తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News