Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 11:11 PM

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్

ఆర్. డి. టీ హాస్పిటల్ ని సందర్శినా నారా లోకేష్
May 15, 2026 08:34 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) ఆసుపత్రిని సందర్శించాను. ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ గారి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ గారి మాతృమూర్తి అన్నే ఫెర్రర్ గారు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు . ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మాంచో ఫెర్రర్ గారు వివరించారు. చిన్న పిల్లల వార్డులో తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News