Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:54 PM

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు  తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు
May 18, 2026 01:35 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News