PRINT TIME: May 26, 2026 01:54 PM
పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు
పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు
May 18, 2026 01:35 PM
58 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి