Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:51 PM

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

పెట్రోలు ధరలు  తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు
18-05-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోలు ధరలు తగ్గించాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

Article Image

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, వైయస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పుట్టపర్తి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో సువర్ణకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దకుంట శ్రీనివాసరెడ్డి, రమేష్ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News