Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 04:28 PM

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య

ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య
April 22, 2026 11:01 AM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆంధ్రప్రదేశ్: నిశ్చితార్థం తర్వాత వరుడి నిరాకరణతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, పటేల్డు గ్రామానికి చెందిన రెహానా (26)కు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ‘నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను చూసి ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు’ అంటూ యువకుడు పలుమార్లు చెప్పినట్లు సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News