ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుంటకల్లు రైల్వే సీఐగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వన్ టౌన్ ఇన్చార్జ్ సీఐగా టూ టౌన్ సీఐ రెడ్డెప్పను నియమించారు. విధుల్లో తనకు సహకరించిన సిబ్బందికి, ప్రజలకు నాగేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
PRINT TIME: September 21, 2026 05:10 AM
ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ
ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ
06-06-2026
77 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుంటకల్లు రైల్వే సీఐగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వన్ టౌన్ ఇన్చార్జ్ సీఐగా టూ టౌన్ సీఐ రెడ్డెప్పను నియమించారు. విధుల్లో తనకు సహకరించిన సిబ్బందికి, ప్రజలకు నాగేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి