Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:19 AM

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష
13-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జనాభా లెక్కలు (సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం మే 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన కార్యక్రమం ప్రారంభం కానుంది.జనాభా లెక్కల కోసం అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసింది.నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే నిబంధనలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.జనాభా లెక్కలు సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

Article Image

జనాభా లెక్కలు (సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం మే 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన కార్యక్రమం ప్రారంభం కానుంది.జనాభా లెక్కల కోసం అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసింది.నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే నిబంధనలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.జనాభా లెక్కలు సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News