Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు
11-07-2026 375 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి తన ఎస్‌ఐఆర్ ఫారాన్ని నింపి సూపర్వైజర్ అనిల్‌రెడ్డి, బీఎల్‌వో దత్తమ్మ, జీపీవో జమీరుద్దీన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో దత్తమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 65 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన అర్హులందరూ జూలై 24లోపు తప్పనిసరిగా ఫారాలు నింపి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. హనుమంత్, కాశయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి తన ఎస్‌ఐఆర్ ఫారాన్ని నింపి సూపర్వైజర్ అనిల్‌రెడ్డి, బీఎల్‌వో దత్తమ్మ, జీపీవో జమీరుద్దీన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో దత్తమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 65 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన అర్హులందరూ జూలై 24లోపు తప్పనిసరిగా ఫారాలు నింపి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. హనుమంత్, కాశయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News