Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:20 AM

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన
11-07-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్లు, వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేడు (జూలై 12, ఆదివారం) నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ల విస్తరణ, బలోపేతం పనులతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు.


మంత్రి పర్యటన షెడ్యూల్:


- ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసం నుంచి బయలుదేరుతారు.

- ఉదయం 9:00 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని రాశి కంపెనీ సమీపంలో CRIF నిధులతో నార్కట్‌పల్లి–మునుగోడు రోడ్డుపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు శంకుస్థాపన చేస్తారు.

- ఉదయం 10:00 గంటలకు నార్కట్‌పల్లి నుంచి రామన్నపేటకు బయలుదేరుతారు.

- ఉదయం 11:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్యాకేజీ-1 కింద రోడ్ల విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేస్తారు.

- మధ్యాహ్నం 12:00 గంటలకు రామన్నపేట నుంచి వంగపల్లికి బయలుదేరుతారు.

- మధ్యాహ్నం 1:00 గంటకు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ప్యాకేజీ-2 కింద రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

- అనంతరం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Sthanikam

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన

Article Image

రోడ్లు, వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేడు (జూలై 12, ఆదివారం) నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ల విస్తరణ, బలోపేతం పనులతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు.


మంత్రి పర్యటన షెడ్యూల్:


- ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసం నుంచి బయలుదేరుతారు.

- ఉదయం 9:00 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని రాశి కంపెనీ సమీపంలో CRIF నిధులతో నార్కట్‌పల్లి–మునుగోడు రోడ్డుపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు శంకుస్థాపన చేస్తారు.

- ఉదయం 10:00 గంటలకు నార్కట్‌పల్లి నుంచి రామన్నపేటకు బయలుదేరుతారు.

- ఉదయం 11:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్యాకేజీ-1 కింద రోడ్ల విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేస్తారు.

- మధ్యాహ్నం 12:00 గంటలకు రామన్నపేట నుంచి వంగపల్లికి బయలుదేరుతారు.

- మధ్యాహ్నం 1:00 గంటకు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ప్యాకేజీ-2 కింద రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

- అనంతరం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News