PRINT TIME: July 10, 2026 10:56 PM
చేనేత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్
చేనేత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్
July 10, 2026 09:39 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరుగుతున్న చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, పెద్ద సంఖ్యలో చేనేత సంఘ సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి