Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ
10-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'జస్ట్ బ్రేక్' సెంటర్ను గురువారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఆధునిక సేవా కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇర్ఫాన్ మహమ్మద్, సమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ అలీ, హనుబాయ్, సంస్థ నిర్వాహకులు ఎం.డి. జాఫర్ ఖాన్, ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ

Article Image

నల్గొండ, : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'జస్ట్ బ్రేక్' సెంటర్ను గురువారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఆధునిక సేవా కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇర్ఫాన్ మహమ్మద్, సమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ అలీ, హనుబాయ్, సంస్థ నిర్వాహకులు ఎం.డి. జాఫర్ ఖాన్, ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News